Minister Peddireddy: మూడు రాజధానుల అంశం పై స్పందించిన మంత్రి | ABP Desam

మూడు రాజధానుల అంశంపై మాట్లాడిన పెద్దిరెడ్డి మూడు రాజధానుల విషయంలో లోపం ఉంది అందుకే ఈ పరిస్థితి వచ్చింది సినిమాకు ఇంటర్వెల్ మాత్రమే పడింది..శుభం కార్డు కాదు.. అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులే.. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నా.. కోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించటంలో లోపాలు ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాలుగా అమరావతిలో ధర్నా చేయిస్తుంది..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola