CM Jagan : వరదలతో నష్టపోయిన బాధితులకు అన్యాయం జరనివ్వం..! | ABP Desam

వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరనివ్వమని సీఎం జగన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులతో, ముంపు గ్రామాల బాధితులతో జగన్ మాట్లాడి వాళ్లకు భరోసా కల్పించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola