AP BJP Leaders Meet Governor: రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు | ABP Desam

Andhra Pradesh BJP నాయకులు Governor Biswabhushan Harichandan ను కలిశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, శాంతిభద్రతల పరిస్థితిపై పలు ఉదాహరణలతో ఫిర్యాదు చేశారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola