Ananthapuram Employees Union : అనంతపురం లో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ పై ఆందోళన ఉదృతం

Continues below advertisement

అనంతపురం లో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ పై ఆందోళన ఉదృతం చేసారు.ఆర్ట్స్ కాలేజి నుండి కలెక్టరేట్ వరకు ఉద్యోగుల ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీ లో ఉద్యోగులు భారీ స్థాయి లో పాల్గొన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు ఉద్యోగులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram