ఓటిఎస్ ని నిరసిస్తూ అనంతపురం టీడీపీ నేతలు కలెక్టరేట్ వద్ద ఆందోళన

Continues below advertisement

ఓటిఎస్ ని నిరసిస్తూ అనంతపురం టీడీపీ నేతలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, పేద ప్రజల్లో ప్రభుత్వం మీద తీవత వ్యతిరేకత ఉందన్నారు. కరోనా కాస్త సమయం లో పది వేలు ఎక్కడినుంచి తెస్తారని మండిపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola