Anantapur Accident: అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి నలుగురు మృతి
ABP Desam
Updated at:
02 Nov 2022 07:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతపురం జిల్లా దర్గా హోన్నూర్ గ్రామంలో ఘోర విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు మీద పడటంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మరణించారు. పొలం పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ ఫక్కీరప్ప, ఆర్డీవో నిషాంత్ కుమార్ పరిశీలించారు.