CM Jagan : క్యాంపు కార్యాలయంలో పొట్టిశ్రీరాములకు నివాళులు అర్పించిన సీఎం జగన్ | DNN | ABP Desam
CM YS Jagan ఆంద్రప్రదేశ్ అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి...పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.