CM Jagan : క్యాంపు కార్యాలయంలో పొట్టిశ్రీరాములకు నివాళులు అర్పించిన సీఎం జగన్ | DNN | ABP Desam

CM YS Jagan ఆంద్రప్రదేశ్ అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి...పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola