Anantapur : తల్లిదండ్రులను కోల్పోయి మూడేళ్లుగా మగ్గుతున్న ముగ్గురు కుటుంబ సభ్యులు | DNN | ABP Desam
ABP Desam
Updated at:
17 Sep 2022 11:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమూడు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ముగ్గురు సంతానం నరకయాతనను శిక్షగా స్వీకరించారు. కనీసం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా మూడు సంవత్సరాలు మగ్గిపోయారు. ఇంటిని శుభ్రం చేసుకోక, ఒంటిని శుభ్రం చేసుకోక వారికి వారే శిక్ష విధించుకున్నారు.