ఆందోళనలను చెదరగొట్టిన పోలీసులు..ఉత్కంఠతగా మారిన కొండపల్లిలో మున్సిపల్ చైర్మెన్

కృష్ణా జిల్లా కొండపల్లిలో మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. మొత్తం 29 వార్డులున్న కొండపల్లి మున్పిపాలిటీలో పద్నాలుగు వార్డులు వైసిపి గెలవగా, టిడిపి పద్నాలు వార్డులు గెలిచింది. మిగిలిన ఒక వార్డు ఇండిపెండెంట్ అభ్యర్ది గెలవడం, ఆమె టిడిపికి మద్దతు తెలపండంతో టిడిపి బలం `15కు చేరింది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫిసియో ఓట్లు కీలంకంగా మారాయి. ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదంటూ వైసిపి కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కొండపల్లి చైర్మెన్ ఎన్నిక వివాదంగా

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola