TDP Vs YSRCP : పట్టాభి చేసిన కామెంట్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపాయి.. టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి

Continues below advertisement

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. కేంద్ర పార్టీ ఆఫీసులోకి దూసుకెళ్లి రాళ్ల దాడులు చేశారు. అంతా ప్రణాళిక ప్రకారం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola