Amaravathi Maha Padayatra: అమరావతి నుంచి అరసవల్లి దాకా రైతుల మహాపాదయాత్ర
ABP Desam
Updated at:
12 Sep 2022 12:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. అమరావతి నుంచి అరసవల్లి దాకా పాదయాత్ర కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ, సీఎం జగన్ వైఖరిపై రైతుల మండిపడుతున్నారు.