టిడిపి మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తిరుపతి రూరల్ మండలం, అమ్మచేరువు వద్ద అమరావతి రైతుల భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి , టీడీపీ నేత అమరనాథ్ రెడ్డి. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం అన్నారు. అసలు రాయలసీమకు ఏం చేసారో చెప్పాలని ప్రశ్నించారు. సెక్రటరియేట్ వైజాగ్ లో కాకుండా రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola