మోకాళ్ళ మీద నుంచొని కృతజ్ఞతలు చెప్పిన అమరావతి రైతులు
ABP Desam
Updated at:
07 Dec 2021 01:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెంకటగిరి నుంచి మొదలైన మహా పాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి లోకి ప్రవేశించింది . నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో మోకాళ్ళ మీద నుంచొని నెల్లూరు జిల్లా వాసులకు తమకు సహకరించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు అమరావతి రైతులు. అమరావతి రైతుల మహా పాదయాత్ర కు చిత్తూరు జిల్లా రైతులు , రాజకీయ పార్టీల నాయకులు స్వాగతం పలికారు .