Tirumala ugadi Celebrations : భారీ సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు| ABP Desam

తిరుమల లో ఉగాది పండుగను వేడుకగా నిర్వహించారు టీటీడీ అధికారులు. రెండేళ్ల అనంతరం ఆలయం ముందు ఫల పుష్పలతో సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు.ఉగాదిని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో ఉగాది వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola