Nellore Turmeric Farmers : కష్టానికి తగిన న్యాయం దక్కలేదని పసుపురైతుల ఆవేదన | ABP Desam
ABP Desam
Updated at:
25 Jul 2022 02:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపడిన కష్టానికి తగిన న్యాయం దక్కటం లేదంటూ నెల్లూరు జిల్లాలో పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా మార్క్ ఫెడ్ కార్యాలయం ఎదుట పసుపు కొమ్ములు పోసి వాటి దహనం చేశారు.