Nellore Turmeric Farmers : కష్టానికి తగిన న్యాయం దక్కలేదని పసుపురైతుల ఆవేదన | ABP Desam

పడిన కష్టానికి తగిన న్యాయం దక్కటం లేదంటూ నెల్లూరు జిల్లాలో పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా మార్క్ ఫెడ్ కార్యాలయం ఎదుట పసుపు కొమ్ములు పోసి వాటి దహనం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola