Mulugu MLA Seethakka : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తో అధికార పార్టీకి ఇబ్బందులే | DNN | ABP Desam

Rahul Gandhi తెలంగాణ పాదయాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర లో పాల్గొన్న సీతక్క..ఏబీపీ దేశంతో మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola