KA Paul Munugode Bypoll : పార్టీసింబల్స్ తో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న కేఏపాల్ | DNN | ABP Desam

పార్టీ సింబల్స్ తో TRS, BJP లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయన్నారు కేఏ పాల్. మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు పెడుతూ ఓటింగ్ సరళిని ఆయన పరిశీలిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola