KA Paul Munugode Bypoll : పార్టీసింబల్స్ తో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న కేఏపాల్ | DNN | ABP Desam
Continues below advertisement
పార్టీ సింబల్స్ తో TRS, BJP లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయన్నారు కేఏ పాల్. మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు పెడుతూ ఓటింగ్ సరళిని ఆయన పరిశీలిస్తున్నారు.
Continues below advertisement