Andhra -Odisha Border : మాలీ తెగ లో వింత ఆచారం | ABP Desam
ABP Desam
Updated at:
25 Apr 2022 01:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒడిశా నుండి ఏపీ కి తరలి వచ్చి ఇక్కడి అడవుల్లో స్థిరపడిన మాలీ తెగలో తమ ఆడపిల్లలకు మూడు సార్లు పెళ్లిళ్లు చేసే ఆచారం ఉంది . ఈ తెగ ఆంధ్ర -ఒడిశా బోర్డర్ లోని ముంచింగ్ పుట్టు ,చింతపల్లి సమీపంలోని చౌడుపల్లి ప్రాంతాల్లో స్థిరపడింది .అటవీ ప్రాంతాల్లోనూ ,మెట్ట ప్రాంతాల్లోనూ కూరగాయలు సాగుచెయ్యడం వారి జీవనోపాథి .