Advocate Rachana Reddy | రాజగోపాల్ రెడ్డి అకౌంట్ నుండి పైసా కూడా Transfer కాలేదు | ABP Desam

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కుట్ర జరిగినట్లే ,ఈసారి మునుగోడు ఎన్నికల్లో ఎలక్షన్ కమీషన్ నిబంధనలను ఉల్లంఘించి టీఆర్ ఉస్ కుట్ర పన్నిందని, గత వారం రోజుల నుండి బిజెపిని మునుగోడు ఎన్నికల్లో ఓడించేందుకు ఆపరేషన్ మునుగోడు పేరుతో భారీ కుట్ర జరుగుతోందని, పూర్తి ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేసామంటున్నారు ప్రముఖ న్యాయవాది, బిజెపి అధికార ప్రతినిధి రచినా రెడ్డి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola