TRS MLA Poaching Case : విచారణకు ముగ్గురు డుమ్మా..లీగల్ ప్రొసీడింగ్స్ దిశగా SIT | DNN | ABP Desam

TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులకి నోటీసులు జారీ చేసింది సీట్.. బిజెపి నేత బి ఎల్ సంతోష్ జీ, తుషార్, జగ్గు స్వామి, న్యాయవాది శ్రీనివాసులకు నోటీసులు ఇవ్వగా కేవలం న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణ కు హాజరయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola