Kadapa Vontimitta Temple : రాములోరి కళ్యాణానికి హాజరవ్వనున్న సీఎం జగన్ | ABP Desam

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం ఉదయం శివధనుర్భ అలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. రాములోరి కళ్యాణానికి సీఎం జగన్ హాజరవ్వనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola