Gujarat Morbi Bridge Collapses : ఆ నిర్లక్ష్యమే గుజరాత్ ఘోర ప్రమాదానికి కారణమా..! | ABP Desam

గుజరాత్‌లో మోర్బి వంతెన కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. నదిలో పడిపోయి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola