AP Hikes Power Tariff: భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు..| ABP Desam

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల మోత ప్రారంభమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు తప్పడం లేదన్నారు ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి. పెంచిన విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను తిరుపతిలో ఆయన విడుదల చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola