Mizoram Governor Haribabu Illness In Hyderabad Tour: హైదరాబాద్ పర్యటనలో ఉన్న మిజోరం గవర్నర్ హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను అధికారులు ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలి స్టార్ ఆస్పత్రికి తరలించారు. గవర్నర్‌ను తరలించేందుకు ఎమర్జెన్సీగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


Also Read: Telangana High Court: తెలంగాణలో ఉపఎన్నికలు వస్తున్నాయ్!-హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ రియాక్షన్ ఇదే