తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో బీజేపీతో పొత్తులో భాగంగా మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 8 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.


కూకట్ పల్లి - ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు - నేమూరి శంకర్ గౌడ్
కోదాడ - మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూలు - వంగా లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం - మిర్యాల రామక్రిష్ణ
కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావు పేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి