Hyderabad News:హైదరాబాద్‌లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బోడుప్పల్‌కు చెందిన ఫ్యామిలీలో ముగ్గురు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నారు. సురేందర్ రెడ్డి, విజయ్, చేతన్ రెడ్డి చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Continues below advertisement

బోడుప్పల్‌లోని హరితహారం కాలనికి చెందిన సురేందర్ రెడ్డి ఫ్యామిలీ చర్లపల్లి- ఘట్‌కేసర్‌ మధ్యలో ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఇలా చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. 

 

Continues below advertisement