AP Telangana Breaking Live: ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, 6 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1435 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 69,173 నిర్థారణ పరీక్షలు చేశారు. ఇందులో 1435 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

ABP Desam Last Updated: 20 Aug 2021 04:39 PM

Background

సూర్యాపేట పట్టణంలో కేంద్ర మంత్రి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమైంది. ఇవాళ (ఆగస్టు 20) ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోకి ఆయన యాత్ర ప్రవేశించనుంది. గతేడాది చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర ణరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి జి.కిషన్...More

ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, 6 మరణాలు


ఏపీలో గడిచిన 24 గంటల్లో 1435 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 69,173 నిర్థారణ పరీక్షలు చేశారు. ఇందులో 1435 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ వల్ల చిత్తూరు ఇద్దరు, కృష్ణలో ఇద్దరు ప్రకాశంలో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 1,695 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,72,539 సాంపిల్స్  పరీక్షించారు.