New Vice Chancellors For 9 Universities In Telangana: తెలంగాణలో 9 యూనివర్శిటీలకు వీసీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నియామక దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ (Governor Jishnudev Sharma) శుక్రవారం సంతకం చేశారు. దీంతో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కొత్త వైస్ ఛాన్సలర్స్ వీరే..

  • ఉస్మానియా వర్శిటీ - ఎం.కుమార్
  • పాలమూరు యూనివర్శిటీ - జి.ఎన్.శ్రీనివాస్
  • కాకతీయ వర్శిటీ - ప్రతాప్ రెడ్డి
  • శాతవాహన యూనివర్శిటీ - ఉమేశ్ కుమార్
  • తెలుగు వర్శిటీ - నిత్యానందరావు
  • మహాత్మా గాంధీ యూనివర్శిటీ - అల్తాఫ్ హుస్సేన్
  • జయశంకర్ వర్శిటీ - జానయ్య
  • తెలంగాణ యూనివర్శిటీ - యాదగిరిరావు
  • శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ వర్శిటీ - రాజిరెడ్డి.

Also Read: Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు