Breaking News Live: పేపర్ బ్యాలెట్ ద్వారా ‘మా’ ఎన్నికలు నిర్వహించాలి.. మంచు విష్ణు డిమాండ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 05 Oct 2021 04:21 PM

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి....More

జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ లేఖ 

గోదావరి బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రజత్ కుమార్ లేఖరాశారు. చనాఖా- కొరటా డీపీఆర్‌ ఏపీకి ఇవ్వాల్సిన అవసరంలేదని తెలిపారు. చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గోదావరి నీటిని బోర్డు కేటాయింపుల మేరకే వాడుకుంటున్నామని రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. రెండు ప్రాజెక్టులపై ఏపీ అభిప్రాయాలు అక్కర్లేదని రజత్‌ కుమార్‌ తెలిపారు.