Breaking News Live: తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం... 40 మంది విద్యార్థులకు పాజిటివ్..!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP DesamLast Updated: 22 Jan 2022 10:01 PM

Background

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఇటీవల కొన్ని రోజులపాటు వర్షాలు కురవడమే అందుకు కారణం. తాజాగా ఏపీలో వాతావరణం పొడిగా మారనుంది. వర్షాలు తగ్గినా కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మరోవైపు...More

తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం 

తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేగింది. నలభై మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. హాస్టల్లో ప్రస్తుతానికి 170 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్ ను ఐసోలేషన్ సెంటర్ గా మార్చినట్లు తెలుస్తోంది.