ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో తొలి రోజే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 61.3 ఓవర్లకు భారత్ 191 పరుగుల వద్ద ఆలౌటైంది. టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే.