టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ మన సొంతం కానుంది. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ సెన్సేషన్ అవేష్ ఖాన్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ప్రసీద్ కృష్ణ స్థానంలో అవేష్ జట్టులోకి వచ్చాడు.


వెస్టిండీస్ తుదిజట్టు
షాయ్ హోప్ (వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, షామరా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రొవ్‌మన్ పావెల్, అకిల్ హుస్సేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్, జేడెన్ సీల్స్


టీమిండియా తుదిజట్టు
శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయర్ అయ్యర్, సంజు శామ్సన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అక్షర్ పేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్