భారత్xఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమి (బ్యాడ్ లైట్) కారణంగా 30 నిమిషాలు ముందే ఆట ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. 


AlsoRead: IND vs END: లండన్‌లో కోహ్లీ సేన స్వాతంత్య్ర వేడుకలు... జెండా ఎగురవేసిన కోహ్లీ