✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

YS Sharmila: సీఎం కేసీఆర్ దొర.. గిరిజనులు నీకు బానిసలా.. గిరిజనులకు బంధువు కాదా?

ABP Desam   |  18 Aug 2021 08:58 PM (IST)
1

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామంలో బుధవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోడు భూముల పోరు యాత్రను చేపట్టారు.

2

పోడు భూముల సమస్య పరిష్కారం కోరుతూ ములుగు జిల్లాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పోడు భూముల సమస్యలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.

3

‘సీఎం కేసీఆర్‌ దొర.. గిరిజనులు నీకు బానిసలా’ అని షర్మిల ప్రశ్నించారు.

4

జల్‌, జంగిల్‌, జమీన్‌ కోసం ఆనాడు కొమురం భీం పోరాటం చేస్తే నేడు అడవి బిడ్డలు పోడు భూములను కాపాడుకోవడమే ధ్యేయంగా పోరాటం చేస్తున్నారని షర్మిల అన్నారు.

5

కేసీఆర్‌ గిరిజనుల భూములను లాక్కొని వారిపై కేసులు మోపుతూ జైళ్లలో పెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

6

హుజూరాబాద్‌లో ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్‌ దళితులకు బంధువయ్యాడని, గిరిజనులకు బంధువు కాడా? అని షర్మిల ప్రశ్నించారు.

7

పోరు భూముల పోరుకు ఆదివాసులు, గిరిజనులు హాజరయ్యారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • YS Sharmila: సీఎం కేసీఆర్ దొర.. గిరిజనులు నీకు బానిసలా.. గిరిజనులకు బంధువు కాదా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.