In Pics: సంగారెడ్డిలో మరింత జోష్లో రాహుల్ - కొరడాతో కొట్టుకుంటూ, గిరిజనులతో థింసా నృత్యం చేస్తూ - ఫోటోలు
ABP Desam | 03 Nov 2022 01:20 PM (IST)
1
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అత్యంత ఉల్లాసపూరితంగా సాగుతోంది.
2
నేడు (నవంబర్ 3) సంగారెడ్డి జిల్లా గణేష్ గడ్డ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది.
3
ఉత్తర తెలంగాణ గిరిజన సంస్కృతిలో భాగమైన సాంప్రదాయక థింసా నృత్యంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
4
గిరిజనులతో పాటు రాహుల్ గాంధీ కూడా థింసా నృత్యం చేశారు.
5
నిన్న కూడా హైదరాబాద్లో పోతురాజు వేషధానరణ వేసే కళాకారులను కూడా రాహుల్ కలిశారు.
6
కొరడా తీసుకొని సరదాగా తనను తాను రాహుల్ గాంధీ కొట్టుకున్నారు.
7
రాహుల్ పాదయాత్రలో విశ్రాంత నేవీ ఉన్నతాధికారి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు.
8
ఆయనకు 89 సంవత్సరాలు. ఆ వయసులో కూడా అడ్మిరల్ రామదాసు రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో కొంత దూరం నడిచారు.
9
రాహుల్ గాంధీ పాద యాత్రకు సంపూర్ణ మద్దతు పలికి ముందుకు కదిలారు.