✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nizamabad MP: ఎంపీ ధర్మపురి అర్వింద్ పిల్లలతో ఆడుకున్న మోదీ.. ఫోటోలు వైరల్

ABP Desam   |  18 Aug 2021 03:28 PM (IST)
1

ఎప్పుడూ తీరిక లేకుండా నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో గడుపుతుండే ప్రధాని మోదీ మంగళవారం పిల్లలతో గడిపారు. వాళ్లు ఎవరో కాదు.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమారులు. మామూలుగానే పిల్లలంటే ఇష్టపడే మోదీ, ఎంపీ పిల్లలతో కలిసిపోయి చాలా సేపు ముచ్చటించారు. పిల్లల చదువు వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. మోదీనే స్వయంగా అర్వింద్ పిల్లలకు స్వీట్లు అందించారు.

2

ప్రధాని స్థానంలో ఉన్న మోదీ.. తమ పిల్లలు సమన్యు, రుద్రాక్ష్‌తో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేనని ఎంపీ అరవింద్ సంతోషం వ్యక్తం చేశారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీసమేతంగా మంగళవారం ప్రధానిని కలిశామని అర్వింద్ ట్వీట్ చేశారు.

3

చిన్నవాడైన రుద్రాక్ష్‌తో ప్రధాని మోదీ సరదాగా గడిపారని, సమన్యుని తన చదువు, క్రీడలపై ఆసక్తి గురించి వివరాలు తెలుసుకున్నారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ‘‘మా 15వ పెళ్లి రోజున (17-08-2021), ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకునే అదృష్టం లభించింది.’’ అని ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • నిజామాబాద్
  • Nizamabad MP: ఎంపీ ధర్మపురి అర్వింద్ పిల్లలతో ఆడుకున్న మోదీ.. ఫోటోలు వైరల్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.