✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Secunderabad Railway Station న్యూ డిజైన్ చూశారా - ప్రధాని మోదీ షేర్ చేసిన ఫొటోలు ఇవీ

ABP Desam   |  07 Apr 2023 10:34 PM (IST)
1

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు.

2

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆవరణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ.

3

దేశంలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో సికింద్రాబాద్ స్టేషన్ ఒకటి.

4

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ను రీడిజైన్ చేయనున్నారు

5

అందుకోసం కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ స్టేషన్ రూపు రేఖలు మార్చేందుకు అంచనా వ్యవయం రూ.719 కోట్లుగా నిర్ణయించింది.

6

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్స్ విశ్రాంతి కోసం అత్యంత విలాసవంతమైన లాంజ్‌లు, రైళ్ల రాకపోకలను కచ్చితంగా తెలిపే సమాచార వ్యవస్థను కల్పించే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

7

తెలంగాణ పర్యటనకు రానున్న ముందు రోజు ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ న్యూ డిజైన్ ఫొటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • హైదరాబాద్
  • Secunderabad Railway Station న్యూ డిజైన్ చూశారా - ప్రధాని మోదీ షేర్ చేసిన ఫొటోలు ఇవీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.