అమావాస్య నాడు ఈ వస్తువులను దానం చేయండి, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది

Amavasya 2025
హిందూ ధర్మంలో అమావాస్య తిథి పితృదేవతల కోసం తర్పణం, పిండం, శ్రాద్ధం, దానానికి అంకితం చేయబడింది. ఈ రోజున పితృదేవతల ఆత్మ శాంతి కోసం పూజలు చేస్తారు, తర్పణాలు విడుస్తారు
ఈ సంవత్సరం శ్రావణ అమావాస్య గురువారం జూలై 24న వచ్చింది. దీనిని హరియాలి అమావాస్య, ఆషాఢ అమావాస్య అంటారు. ఈరోజు పితృదేవతల ఆశీర్వాదం పొందడానికి లేదా పితృ దోషం నుంచి విముక్తి పొందడానికి కొన్ని వస్తువులను దానం చేయడం మంచిది.
జాతకంలో పితృదోషం ఉంటే, దీని కోసం అమావాస్య రోజున స్నానమాచరించి పితృదేవతలకు తర్పణం వదలాలి. పూజ, తర్పణం చేసిన తర్వాత పేదలకు అన్నదానం చేయాలి. నల్ల నువ్వులు, అటుకులు, పెరుగు, పంచదార, బియ్యం, ఉప్పు మీ సామర్థ్యం మేరకు దానం చేయండి.
పితురుసాధారణంగా అమావాస్య నాడు చేసే పిండదానం, తర్పణం, పూజలు, దానధర్మాల వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది , జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. పితృదేవతలు సంతోషిస్తే వంశాభివృద్ధి కూడా జరుగుతుంది.
అమావాస్య నాడు మీరు ఒక బ్రాహ్మణుడికి బియ్యం, పంచదార, ఉప్పు, పాలు-పెరుగు వంటి తెల్లటి వస్తువులను దానం చేయండి. దీనివల్ల జాతకంలో అశుభ గ్రహాల ప్రభావం తగ్గుతుంది.
సాధారణంగా అమావాస్య నాడు చేసే పిండదానం, తర్పణం, పూజలు, దానధర్మాల వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది , జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. పితృదేవతలు సంతోషిస్తే వంశాభివృద్ధి కూడా జరుగుతుంది.