Pitru Paksha 2025: సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ 2 కూరగాయలు వండకండి!
RAMA | 05 Sep 2025 10:43 AM (IST)
1
పితృ పక్షం సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. ఈ సమయంలో పూర్వీకుల మరణ తేదీన శ్రాద్ధ కర్మతో పాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు, దీనివల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్ముతారు.
2
భోజనంలో బతువా ఆకుకూర , గుమ్మడికాయ కూర చేయకూడదు అని చెబుతారు. ఈ కూరగాయలను పితృదేవతలు స్వీకరించరు.. సంతృప్తి చెందకుండా వెళ్లిపోతారట
3
పితృ పక్షం ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఈ సమయంలో చిలగడదుంప, ముల్లంగి, క్యారెట్, సల్గం, బీట్రూట్, అరబీ, సూరన్ వంటి కూరగాయలను కూడా తినకూడదు.
4
శనగ పప్పు, శనగలు, మసూర్ కూడా పితృ పక్షంలో తినకూడదు.
5
పితృ పక్షంలో శ్రాద్ధ భోజనంలో పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిని ఉపయోగించవద్దు.
6
పితృదేవతల కోసం సిద్ధం చేసే భోజనాన్ని శ్రద్ధగా, శుచిగా తయారు చేయండి.