✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pitru Paksha 2025: సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ 2 కూరగాయలు వండకండి!

RAMA   |  05 Sep 2025 10:43 AM (IST)
1

పితృ పక్షం సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. ఈ సమయంలో పూర్వీకుల మరణ తేదీన శ్రాద్ధ కర్మతో పాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు, దీనివల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్ముతారు.

2

భోజనంలో బతువా ఆకుకూర , గుమ్మడికాయ కూర చేయకూడదు అని చెబుతారు. ఈ కూరగాయలను పితృదేవతలు స్వీకరించరు.. సంతృప్తి చెందకుండా వెళ్లిపోతారట

3

పితృ పక్షం ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఈ సమయంలో చిలగడదుంప, ముల్లంగి, క్యారెట్, సల్గం, బీట్రూట్, అరబీ, సూరన్ వంటి కూరగాయలను కూడా తినకూడదు.

4

శనగ పప్పు, శనగలు, మసూర్ కూడా పితృ పక్షంలో తినకూడదు.

5

పితృ పక్షంలో శ్రాద్ధ భోజనంలో పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిని ఉపయోగించవద్దు.

6

పితృదేవతల కోసం సిద్ధం చేసే భోజనాన్ని శ్రద్ధగా, శుచిగా తయారు చేయండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • Pitru Paksha 2025: సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ 2 కూరగాయలు వండకండి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.