✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బిహార్ ఎన్నికలు 2025

(243/243)
202
NDA
35
MGB
06
OTH
(Source:  ECI | ABP NEWS)
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • సమతాక్షేత్రంలో వెల్లువిరిసిన ఆధ్యాత్మిక వైభవం-ఎనిమిదో రోజు ఘనంగా రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం

సమతాక్షేత్రంలో వెల్లువిరిసిన ఆధ్యాత్మిక వైభవం-ఎనిమిదో రోజు ఘనంగా రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం

ABP Desam Updated at: 09 Feb 2022 10:11 PM (IST)
1

ఆధ్యాత్మిక అద్భుతం సమతామూర్తి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని దర్శించుకుని పరవశించిపోయారు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ఎనిమిదోరోజు వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్‌ పాల్గొన్నారు. ఆయనతోపాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ దంపతులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

3

ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఎనిమిదోరోజు యాగశాలలో ఉదయం అష్టాక్షరీ మంత్ర పఠనం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరిగింది.

Continues below advertisement
4

భక్తులతో త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ మంత్ర పఠనం చేయించారు. పెరుమాళ్ స్వామి ప్రాతఃకాల ఆరాధన నిర్వహించారు. అనంతరం తీర్థగోష్ఠి జరిగింది.

5

ఎనిమిదోరోజు యజ్ఞంలో భాగంగా శ్రీలక్ష్మీనారాయణమహాక్రతవును 114 యాగశాలల్లోని 1035 హోమకుండాల్లో శాస్త్రోత్తంగా నిర్వహించారు 5వేల మంది రుత్విజులు.

6

ఐశ్యర్యప్రాప్తికి శ్రీలక్ష్మీనారయణ ఇష్టిని నిర్వహించారు. చిన్నారుల విద్యాభివృద్ధికి, పెద్దల మానసిక వృద్ధి హయగ్రీవ ఇష్టి పూజను భక్తులతో చేయించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ.

7

దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 200 మంది ఆచార్యులు, సాధుసంతులు, పీఠాధిపతులకు స్వయంగా సమతామూర్తిని చూపించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ.

8

108 దివ్యదేశాల గురించి వారికి విపులంగా వివరించారు చిన్నజీయర్ స్వామీజీ. దేశంలోని ఆచార్యులు, సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు జరిగింది. భగవద్రామానుజుల ఉపదేశాలను అందరికీ మార్గదర్శనం అని ప్రబోధించారు.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.