Ketika Sharma: సాయంత్రం మార్నింగ్ చెబుతావేంటి అమ్మాయ్ - రొమాంటిక్ కేతిక కబుర్లు
'రొమాంటిక్' హీరోయిన్ కేతికా శర్మ గుర్తు ఉన్నారుగా! తెలుగులో ఆమెకు అది తొలి సినిమా. ఆ తర్వాత నాగశౌర్య 'లక్ష్య్', వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా', సాయి ధరమ్ తేజ్ సరసన 'బ్రో' సినిమాలు చేశారు. ఇప్పుడు ఆమె గోవాలో ఉన్నారు. అక్కడ నుంచి పోస్ట్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: ketikasharma / Instagram)
గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు కేతికా శర్మ. బహుశా పగలంతా నిద్రపోయి సాయంత్రం లేచినట్టు ఉన్నారు. క్యూట్ సే మార్నింగ్ అంటూ కాఫీ కప్ పట్టుకున్న ఫోటోలు పోస్ట్ చేశారు. (Image Courtesy: ketikasharma / Instagram)
తెలుగులో కేతికా శర్మ నటించిన సినిమాలు నాలుగే. అయితే, ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు మోడ్రన్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. (Image Courtesy: ketikasharma / Instagram)
'బ్రో' తర్వాత తెలుగులో కొత్త సినిమాకు కేతికా శర్మ సంతకం చేయలేదు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. (Image Courtesy: ketikasharma / Instagram)
గోవాలో కేతికా శర్మ కొత్త ఫోటోలు (Image Courtesy: ketikasharma / Instagram)
కేతికా శర్మ (Image Courtesy: ketikasharma / Instagram)