విజయవాడలో టాలీవుడ్ దిగ్గజాలు.. కారణం ఏదైనా ఫ్యాన్స్కు మాత్రం పండగే
ABP Desam | 10 Feb 2022 02:51 PM (IST)
1
టాలీవుడ్ దిగ్గజాలంతా ఒక చోట కలిశారు. వివాదాస్పదంగా మారిన టికెట్ అంశాలతోపాటు టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితోపాటు మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తదితరులంతా ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రిని కలిశారు. అయితే, కారణం ఏదైనా.. దిగ్గజ తారాలంతా ఒకే చోట కలవడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇది కదా మాకు కావల్సిందని అంటున్నారు. విజయవాడలో మన తారల సందడిని ఈ చిత్రాల్లో చూడండి.
2
మహేష్ బాబు
3
ముఖ్యమంత్రి జగన్తో టాలీవుడ్ ప్రముఖులు
4
మహేష్ బాబుకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్న చిరు, రాజమౌళి తదితరులు
5
ప్రభాస్
6
మహేష్ బాబు