Tirumala : తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు కటాక్షం
ABP Desam | 05 Mar 2023 09:06 PM (IST)
1
తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను కటాక్షించారు.
2
ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు.
3
ఆదివారం రాత్రి 7 గంటల నుంచి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవార్లు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.
4
భూదేవి, శ్రీదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగో రోజు ఐదు చుట్లు, చివరి రోజు ఏడుచుట్లు పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
5
తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు కటాక్షం
6
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి