✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tirumala: శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

ABP Desam   |  15 Oct 2021 04:16 PM (IST)
1

కళియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

2

ఈ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.

3

కరోనా దృష్ట్యా ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు.

4

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం చక్రస్నానం. స్వామికి, ఉభయదేవేరులకు, చక్రాత్తాళ్వార్లకు స్నపన తిరుమాంజనం నిర్వహించారు. పంచామృతాలతో అభిషేక కైంకర్యంతో స్వామి ప్రసన్నుడవుతాడు.

5

శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కుమారి పాల్గొన్నారు.

6

చక్రస్నానం ముందుగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్న వేదపండితులు

7

స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుకి స్నానం చేయిస్తారు. స్వామి వారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించాక స్వామివారిని ఆనంద నిలయానికి తరలించారు.

8

చక్రస్నానాన్ని వీక్షిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు

9

కన్నుల పండుగగా చక్రస్నానం ఘట్టం

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • Tirumala: శ్రీవారికి వైభవంగా చక్రస్నానం
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.