✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Chandra Babu Visits Polavaram Project: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

Khagesh   |  27 Mar 2025 06:00 PM (IST)
1

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(27 మార్చి 2025) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

2

ప్రాజెక్టు వద్దకు చేరుకోగానే ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.

3

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు చంద్రబాబు.

4

పనులు జరుగుతున్న తీరుపై ప్రాజెక్టు వద్దే అధికారులతో సమీక్ష జరిపారు.

5

పోలవరం నిర్వాసితులతో కూడా చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.

6

నిర్వాసితులకు రూ.829 కోట్లు నేరుగా అందజేశామని మరికొంత నిధులు అందజేస్తామని వెల్లడించారు.

7

పోలవరంలో నీళ్లు పారడానికి ముందే అంటే 2027 నవంబర్‌ నాటికి నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేస్తామనని హామీ ఇచ్చారు.

8

గత ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని మండిపడ్డారు.

9

నిర్వాసితులకు భారీగా హామీలు ఇచ్చిన జగన్ వాటిని కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు.

10

ఇప్పుడు అలాంటి భయం లేదని నిర్వాసితులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • రాజమండ్రి
  • Chandra Babu Visits Polavaram Project: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.