✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

YS Jagan: వైయస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయ విగ్రప్రతిష్ఠలో జగన్

Khagesh   |  25 Dec 2024 10:57 PM (IST)
1

వైయస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు

2

కోదండ రామాలయం నిర్మాణం పూర్తి చేసుకుని నేడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.

3

ఈ విగ్రహ ప్రతిష్ఠలో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

4

జగన్‌ రాక కోసం భారీగా జనం తరలి వచ్చారు.

5

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు.

6

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు.

7

రెండో రోజు పర్యటనలో భాగంగా కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠకు హాజరయ్యారు.

8

అధికారంలో ఉన్నప్పుడు ఈ రామాలయానికి జగన్ రూ.34లక్షలు విడుదల చేశారు.

9

ఆలయ నిర్మాణం పూర్తైన సందర్భంగా జగన్‌ను ప్రారంభోత్సవానికి గ్రామస్థులు పిలిచారు.

10

వారి ఆహ్వానం మేరకు వచ్చిన జగన్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

11

స్వామివారికి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు

12

తాతిరెడ్డిపల్లి రామాలయంలో ఏర్పాటు చేసిన కొత్త విగ్రహం

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • కర్నూలు
  • YS Jagan: వైయస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయ విగ్రప్రతిష్ఠలో జగన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.