✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

YS Jagan: తాడేపల్లిలో గోశాలను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ABP Desam   |  30 Nov 2021 08:40 AM (IST)
1

ఏపీలోని తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద నూతనంగా గోశాల ఏర్పాటు చేశారు.

2

తాడేపల్లిలోని గోశాలను సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం సందర్శించారు.

3

ఏపీ సీఎం జగన్ వెంట ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వెళ్లి ఆ గోశాలను సందర్శించారు..

4

సీఎం నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ గోశాలలో ఆరు రకాల దేశీ ఆవులున్నాయి.

5

గోశాలలో పుంగనూరు, కాంక్రిజ్, కపిల, గిర్, తార్‌ పార్కర్, సాయివాలా.. ఆరు రకాల దేశీ అవులు ఉన్నాయి.

6

పర్యావరణ హితంగా, శోభితంగా గోశాలను వెదురు, రాయి వాడి చక్కగా నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ సోమవారం ఈ గోశాలను సందర్శించారు.

7

దేశీ ఆవులు చాలా ఆరోగ్యంగా, చూడ ముచ్చటగా ఉన్నాయి.

8

తాడేపల్లిలోని గోశాలను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • YS Jagan: తాడేపల్లిలో గోశాలను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.