✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ధర్నా

Harish   |  15 Mar 2023 11:09 AM (IST)
1

రెండో రోజు అసెంబ్లీ వద్ద టీడీపీ నిరసన చేపట్టింది.

2

సాగు నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని వైసీపీ నిర్లక్ష్యం చేసిందని టీడీపీ ఫైర్

3

అసెంబ్లి వరకు నిరసనగా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు

4

టీడీసీ ఆందోళనకు నాయకత్వం వహించిన అచ్చెన్నాయుడు

5

సాగు నీటిపై ఆధారపడిన రైతులు దిక్కుతోచని స్దితిలో ఉన్నారని టీడీపీ ఆవేదన

6

పోలవరం ప్రాజెక్ట్ ను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణ

7

వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లటానికి జగన్ కారణమని టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు

8

వ్యవసాయం పై వైసీపీ ప్రభుత్వానికి అవగాహనే లేదన్న అచ్చెన్నాయుడు

9

సాగునీటి ప్రాజెక్ట్ ల పై చర్చకు వచ్చే దమ్ముందా అని వైసీపీకి టీడీపీ సవాల్

10

సాగు నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం ప్రారంభించాలని,ప్లకార్డులను ప్రదర్శించిన టీడీపీ

11

వ్యవసాయం రంగాన్ని జగన్ గాలికి వదిలేశారని టీడీపీ మండిపాటు

12

టీడీపీ అదికారంలోకి వస్తే,సాగు నీటి ప్రాజెక్ట్ లకు సంపూర్ణ నిదులు కేటాయిస్తామని ప్రకటన

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • అమరావతి
  • సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ధర్నా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.