ఏపీలో వైఎస్ఆర్ సీపీ కొత్త ఇన్‌ఛార్జిల రెండో జాబితా విడుదల అయింది. ఈ లిస్టును మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈసారి 27 మందితో కొత్త ఇన్‌ఛార్జిల జాబితాను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా తయారు చేసినట్లు తెలిసింది.


అనంతపురం ఎంపీ - మాలగుండ్ల శంకరనారాయణ
హిందూపురం ఎంపీ - జోలదరాశి శాంత
అరకు ఎంపీ (ఎస్టీ) - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
రాజాం (ఎస్సీ) - డాక్టర్ తాలె రాజేష్
అనకాపల్లి - మలసాల భరత్ కుమార్
పాయకరావు పేట (ఎస్సీ) - కంబాల జోగులు
రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాష్
పి.గన్నవరం (ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం - వంగ గీత
జగ్గంపేట - తోట నరసింహం
ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ - మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ
పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూరు - మాచాని వెంకటేష్
తిరుపతి - భూమన అభినయ రెడ్డి
గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం - పేర్ని క్రిష్ణమూర్తి (కిట్టూ)
చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ - కేవీ ఉషశ్రీ చరణ్
కళ్యాణదుర్గం - తలారి రంగయ్య
అరకు (ఎస్టీ) - గొడ్డేటి మాధవి
పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజు
విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్