Ram Nath Kovind Ayodhya: రామాయణాన్ని మరింత ప్రచారం చేయాలి: రాష్ట్రపతి

Advertisement
ABP Desam Updated at: 29 Aug 2021 03:04 PM (IST)

రామాయణానికి మరింత ప్రచారం కల్పించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాయణ కాన్ క్లేవ్ ను ఆయన ప్రారంభించారు.

రామాయణ ప్రచారానికి రామ్ నాథ్ కోవింద్ పిలుపు

NEXT PREV

ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామాయణ కాన్ క్లేవ్ ను ప్రారంభించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ సందర్బంగా రామాయణాన్ని మరింతగా ప్రచారం చేయాలని రామ్ నాథ్ పిలుపునిచ్చారు.

Continues below advertisement















రామాయణ కాన్ క్లేవ్ ద్వారా రామాయణాన్ని సాధారణ పౌరులకు మరింత దగ్గర చేసినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్, బృందానికి నా అభినందనలు. కళలు, సాంస్కృతిక శాఖ ద్వారా రామాయణానికి మరింత ఖ్యాతి తెచ్చారు.  రామాయణాన్ని మరింతగా ప్రచారం చేయాలి. ఎందుకంటే అందులో ఉన్న విలువలు ఎప్పటికీ మనకు ఆదర్శమే. వేదాంతంతో పాటు రామాయణం కూడా జీవితంలో చాలా ముఖ్యం.                       -    రామ్ నాథ్ కోవింద్, రాష్ట్రపతి


Also Read: Mann Ki Baat: ఆ పతకమే 'మేజర్ ధ్యాన్ చంద్'కు అతి పెద్ద నివాళి: మోదీ

Published at: 29 Aug 2021 02:58 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.